Home » Encounter
దిశా హత్యాచార ఘటనలో నిందితులు నలుగురిని పోలీసు డిపార్ట్ మెంట్ ఎన్ కౌంటర్ చేయటం శుభం సంతోషం అని సీపీఐ నేత నారాయణ అన్నారు. మహిళలపై ఇలాంటి అత్యాచార ఘటనలు జరగకుండా ఉండాలంటే ఇలాంటి చర్యలు తప్పవని ఆయన అన్నారు. ఇలాంటి వారి వల్ల భవిష్య�
దిశా హత్యచారం కేసులో పారిపోయిందుకు ప్రయత్నించిన నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది. జయహో తెలంగాణ పోలీస్..సాహో సజ్జనార్ అంటూ పెద్ద పెట్టున్న ప్రజలు నినాదాలు చేస్తున్నారు. షాద్ నగర్లోని చటాన్ పల్లి వద్దకు భ�
దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్కౌంటర్పై ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తమ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరిందని తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సంధర్భంగా డాక్టర్ దిశ సోదరి మీడియాతో మాట్లాడారు. నిందితులకు ఉరిశిక్ష పడుతుందని భావ
దిశ హత్యాచారం ఘటన నిందితుల ఎన్ కౌంటర్ ను హర్షిస్తున్నానని ఏపీ మహిళా కమీషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. దిశ ఘటన జరిగిన 10 రోజుల నుంచి దేశంలో ఎక్కడోచోట ఏదో ఒకచోట మహిళలపై అత్యాచారం జరుగుతూనే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తల్ల
దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు నలుగురు పోలీసు ఎన్కౌంటర్లో మృతి చెందారు. సీన్ రీ కనస్ట్రక్షన్ సందర్బంలో పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. షాద్నగర్ కోర్టు ఆదేశం మేరకు పోలీసులు చర్లపల్లి జైలు నుండి నిందితులను క
దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు నలుగురు పోలీసు ఎన్కౌంటర్లో మృతి చెందారు. సీన్ రీ కనస్ట్రక్షన్ సందర్బంలో పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. షాద్నగర్ కోర్టు ఆదేశం మేరకు పోలీసులు చర్లపల్లి జైలు నుండి నిందితులను క
దిశా నిందితులు పారిపోతుండగా పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దీనిపై లాయర్ అడ్వకేట్ హర్షం వ్యక్తం చేశారు. దిశాను ఎక్కడైతే హత్యాచారం చేశారో..అక్కడే నిందితులను తీసుకెళ్లడం..స్పీడుగా రిజల్ట్ తీసుకరావడం అభినందనీయమన్నారు. ఈ కేసులో సీపీ సజ్జనార్ చేసి�
దిశా నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దిశాను ఎక్కడ చంపారో అక్కడే ఎన్ కౌంటర్ చేశారు. చటాన్ పల్లి వద్ద నలుగురు నిందితులు పారిపోతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సీపీ సజ్జనార్ అధికారికంగా నిర్ధారించారు. దేశ వ్యాప్తంగా దిశపై హత్యాచారం కేసు�
డాక్టర్ ప్రియాంకరెడ్డి కేసులో నిందితులు దొరికినా.. ఆగ్రహ జ్వాలలు మాత్రం చల్లారలేదు. ఘోరం జరిగిన తీరు కూడా ఇందుకు ప్రధాన కారణం. ప్రియాంకపై అఘాయిత్యం చేసే
షాద్ నగర్ లో హై టెన్షన్ నెలకొంది. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిసరాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. నిందితులను చంపేయాలంటూ వేల సంఖ్యలో తరలివచ్చిన జనాలతో పీఎస్