Home » Encounter
తెలంగాణలోని చటాన్ పల్లి దగ్గర దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. తమపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారని అందుకే ఎన్ కౌంటర్ చేశామని పోలీసులు అంటున్నారు.
దిశ హత్యాచారం నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో తమ కుటుంబానికి న్యాయం జరిగిందని దిశ తండ్రి అన్నారు. ఎన్ కౌంటర్ పై మానవ హక్కుల కమిషన్ దాని పని అది
దిశ అత్యాచారం, హత్య కేసు..లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇష్యూ సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయవాదులు జీఎస్. మణి, ప్రదీప్ కుమార్లు 2019, డిసెంబర్ 07వ తేదీ శనివారం పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్ కౌంటర్ ఘటనలపై 2014ల
చటాన్పల్లిలో దిశ నిందితుల ఎన్కౌంటర్పై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసింది. తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం సభ్యులు 2019, డిసె�
దిశ నిందితుల ఎన్ కౌంటర్ సరైన నిర్ణయమని ఆమె సోదరి అన్నారు. దిశకు న్యాయం జరిగిందన్నారు.
థ్యాంక్స్ టు సీఎం, థ్యాంక్స్ టు తెలంగాణ పోలీస్. ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నాకు చాలా సంతోషంగా ఉంది. సెలబ్రేషన్ చేసుకోవాలని అనిపిస్తోంది. తెలంగాణలోని ప్రతి ఇంట్లో లడ్డూలు పంచాలని ఉంది.
దిశ కొడుకు లేని లోటు తీర్చిందని ఆమె తండ్రి అన్నారు. దిశకు న్యాయం జరుగుతుందా లేదా అనే ఆందోళన ఉండేదన్నారు.
దిశ నిందితుల ఎన్కౌంటర్పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సీపీ సజ్జనార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
దిశ హత్యాచార కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి స్పందించారు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడం పరిష్కారం కాదన్నారు.
దిశ నిందితుల మృతదేహాలను మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణ నేతృత్వంలో నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.