Home » end
మరొక పోస్ట్లో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్పై ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉక్రెయిన్కు ట్యాంకులను అందించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. అలా చేసి యుద్ధాన్ని మరింత తీవ్ర చేయవద్దని కోరారు. ప్రస్తుత పరిస్థితిలో యుద్ధ ట్యాంకు�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసింది. వరంగల్ భద్రకాళి ఆలయానికి బండి సంజయ్ చేరుకున్నారు. ఆయనకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కలిసి బండి సంజయ్ అమ్మ
తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. రాష్ట్రంలో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల అయింది.
రోనా అంతరించిపోవాలని ఎంతోమంది పూజలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా కరోనా మాత విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ సాధువు కరోనా నుంచి ఈ లోకానికి విముక్తి కలగాలని తపస్సు ప్రారంభించారు.
కరోనా సెకండ్ వేవ్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భారత్ లో మరికొద్ది వారాల్లోనే కరోనా కేసులు తగ్గుముఖం పడతాయా? వచ్చే జూలై నాటికి దేశంలో కరోనా ఖేల్ ఖతం అవుతుందా? కరోనా థర్డ్ వేవ్ రిస్క్ కూడా ఇండియాకు లేనట్టేనా? అంటే, అవుననే సమాధానం వినిపిస్తోంది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రాంలోని హరిద్వార్ లో జరగుతున్న కుంభమేళాని
ఏపీలో ఉధృతంగా సాగిన ఎన్నికల ప్రచారానికి నేటితో తెర పడనుంది. 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి.
Nominations for MLC elections end : తెలంగాణలో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల పర్వం ముగిసింది. కీలకఘట్టం ముగియడంతో పార్టీలన్ని విజయం సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో ఈ ఎన్నికలు మరింత హీట్ను పెంచుతున్నాయి. తెల
ap panchayat elections : ఏపీలో చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. నాల్గో విడతలో 2,743 సర్పంచ్, 22,423 వార్డు స్థానాలకు జరిగిన ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 2.30 గంటల వరకు 78.90 శాతం పోలింగ్ నమోదు అయింది. ఏపీలో నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో
GHMC Election campaign end : 13 రోజులుగా హోరాహోరీగా సాగిన గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. గల్లీగల్లీల్లో తిరిగి ప్రచారం నిర్వహించిన నేతలు మౌనముద్రలోకి వెళ్లిపోయారు. ఊరువాడా ఏకం చేసేలా మోగిన మైకులు మూగబోయాయి. నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం