Home » Enforcement Directorate
పశ్చిమ బెంగాల్ పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈడీ (Enforcement Directorate) అధికారులు కేసులో విచారణనను వేగవంతం చేసినాకొద్దీ వెలుగులోకి కొత్త విషయాలు వస్తున్నాయి.
బెంగాల్ మంత్రి సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన మరో ఇంట్లో తాజాగా భారీగా నగదు బయటపడింది. మరో రూ.29 కోట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో దొరికిన నగదు మొత్తం రూ.50 కోట్లు.
హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు కలకలం రేపాయి. బుధవారం (జులై27,2022) ఉదయం నగరంలోని ఎనిమిది చోట్ల ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. క్యాసినో నిర్వాహకులు చికోటి ప్రవీణ్, మాధవ రెడ్డి ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు �
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ విచారణ ముగిసింది. మూడు రోజుల పాటు 12గంటలు సోనియాను ఈడీ అధికారులు విచారించారు. విచారణ ముగిసిందని, అవసరమైతే మరోసారి పిలుస్తామని ఈడీ అధికారులు తెలిపారు. అయితే గతంలో రాహుల్ విచారణ స�
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా సోనియాగాంధీని మూడో రోజు ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. ఈ మేరకు పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద సోనియా గాంధీ స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీని విచారించి ఆయన స్టేట్మెంట్ �
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ ఎదుట హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ రెండో విడత సోనియాపై ప్రశ్నల వర్షం కురిపించనుంది. ఇవాళ ఈడీ విచారణకు సోనియా హాజరుకానున్నందున తదుపరి కార్యాచరణపై ఏఐసీసీ
పశ్చిమ బెంగాల్ లో ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మంత్రి పార్థా ఛటర్జీతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారిస్తోంది. తాజాగా ఈ అంశంపై ఆ పార్టీ నేతలు స్పందించారు. నిర్ణీత కాలం
అర్పితా ముఖర్జీ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. రెండు రోజుల క్రితం ఈడీ పలువురు మంత్రులు, అధికారుల ఇండ్లలో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందు�
:ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకంలో జరిగిన కుంభకోణానికి సంబంధించి వెస్ట్ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు పార్థా ఛటర్జీని శనివారం ఉదయం ఈడీ (Enforcement Directorate) అరెస్టు చేసిన విషయం విధితమే. అరెస్టు చేసిన కొన్ని గంటల తర్వాత ఛటర్జీని కోల�
పశ్చిమ బెంగాల్ పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి పార్థ ఛటర్జీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఇవాళ ఉదయం అరెస్టు చేశారు. ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించి నగదు అక్రమ చలామణి కేసులో పార్థ ఛటర్జీ సహాయకురాలు అర్పితా