Home » Enforcement Directorate
పాట్నాలో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీని లక్ష్యంగా చేసుకుని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) మారణాయుధాలు, పేలుడు పదార్థాల సేకరణలో నిమగ్నమైందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) పేర్కొంది. కేరళలో గురువారం అరెస్టయిన పీఎఫ్ఐ సభ్యుడు షఫీక్ పాయ�
పంజాబ్ ఎన్నికల సమయంలో ఢిల్లీ పార్టీ నేతలకు 200 కోట్లు ఇచ్చినట్టు, శ్రీనివాస్ రావు ద్వారానే లావాదేవీలు జరిగినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. 200 కోట్లు లావాదేవీలపైన శ్రీనివాస్ రావును ఈడీ ప్రశ్నించింది. లిక్కర్ టెండర్ల కోసం చెల్లించారా లేదా మరో ద�
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్ లోనూ సోదాలు జరిగాయి. తాజాగా లిక్కర్ స్కాంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. లిక్కర్ స్కాం ఏమిట
చైనీయుల నియంత్రణలో ఉన్న లోన్ యాప్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో లోన్యాప్ గేట్వే ఖాతాల్లో రూ. 46.67కోట్ల నగదును ఫ్రీజ్ చేసినట్లు ఈడీ అధికారులు శుక్రవారం తెలిపారు.
మొబైల్ యాప్ కు సంబంధించి మోసంకేసులో కోల్కతాలోని ఆరు చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం సాయంత్రం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రూ.17 కోట్ల 32 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది.
కేంద్ర దర్యాప్తు సంస్థలు మరోసారి తన మేనల్లుడు తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని పిలిచి విచారించే అవకాశం ఉందంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర�
మైనింగ్ స్కాంకు సంబంధించి జార్ఖండ్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) లేదా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తనను మూడు-నాలుగు రోజుల్లో అరెస్టు చేసే అవకాశం ఉందని ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ నేత మనీశ్ సిసోడియా అన్నారు. మద్యం పాలసీలో అవకతవకల కేసులో నిన్న ఢిల్లీలోని ఆయన �
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ను ఆగస్టు 22 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. కస్టడీలో ఉన్నంత కాలం సంజయ్ రౌత్ అనారోగ్యానికి వాడే ఔషధాలను ఆయనకు అందించాలని చెప్పింది. పాత్రా చాల్ (భవన సముదాయం) �
క్యాసినో వ్యవహారంలో చీకోటి ప్రవీణ్ చేసిన వాట్సప్ చాటింగ్ ఇప్పుడు కాకరేపుతోంది. ప్రవీణ్ చాటింగ్ చేసిన వారిలో పలువురు ప్రజా ప్రతినిధులు ఉండటం కలకలం రేపుతోంది.