Home » Enforcement Directorate
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్టు చేసిన ఈడీ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. ఇప్పటివరకు జరిగిన విచారణ, లభ్యమైన అంశాలను బట్టి ఎక్సైజ్ పాలసీ తయారీ ప్రక్రియలో సిసోడియా ప్రమేయం ఉందని స్పష్టమవు�
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ (శనివారం) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనుంది. ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసుకు కవిత వెళ్లనున్నారు. నిరసనలు జరుగొచ్చన్న నేపథ్యంలో ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేను ఎవరినీ విడిచిపెట్టను, నాకు 30 నిమిషాలు మీడియాతో మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కూలిపోవటం ఖాయం అంటూ బ్లాక్ మెయిలర్ అర్చన నాగ్ అన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో గురుగావ్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అమిత్ అరోరాను అరెస్ట్ చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అమిత్ సన్నిహితుడిగా తెలుస్తుంది.
Delhi Liqour Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో ఇద్దరు అరెస్ట్
మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బెయిల్ పిటిషన్పై విచారణ పూర్తైంది. దీనిపై తీర్పు కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. రేపు ఉదయం తీర్పు వెలువడుతుంది.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జైలు నుంచి విడుదలయ్యారు. మనీ లాండరింగ్కు సంబంధించిన కేసులో అరెస్టైన ఆయనకు బుధవారం ముంబైలోని ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మైనింగ్ లీజు కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించింది. మైనింగ్ లీజు కేసులో అతనిపై విచారణకు సంబంధించిన అభ్యర్థనను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విలువైన కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ మండిపడింది. స్టేషనరీ, లీగల్ ఫీజులు కూడా వృథా అయ్యాయని విచారం వ్యక్తం చేసింది. పిటిషన్ దాఖలు చేసిన ఈడీ అధికారికి రూ.లక్ష జరి
మహారాష్ట్రలోని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) పై గతవారం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించింది. ఇందులో ఇండియన్ ఇస్లామిస్ట్ రాజకీయ సంస్థతో సంబంధం ఉన్నందుకు 106 మందిని అరెస్టు చేశారు.