Home » Enforcement Directorate
విచారణ నెమ్మదిగా సాగితే, సిసోడియా మూడు నెలల్లోపు మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ ఎన్ భట్టి ధర్మాసనం తీర్పు వెలువరించింది.
జమ్మూకశ్మీర్లోని అర్నియాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ సైన్యం అనూహ్యంగా జరిపిన కాల్పులకు భారత సైనికుల నుంచి తగిన ప్రతీకారం తీర్చుకున్నట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) తెలిపింద�
Betting App Case : బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ సినీనటులు సంజయ్ దత్, సునీల్ శెట్టి లు కూడా ఉన్నారని తాజాగా ఈడీ విచారణలో వెల్లడైంది. లయన్ బుక్ యాప్ సక్సెస్ పార్టీ గత ఏడాది సెప్టెంబర్ 20వతేదీన దుబాయ్లోని ఫెయిర్మాంట్ హోటల్లో జరిగింది. ఈ పార్టీకి సంజయ్
టాలీవుడ్ నటుడు నవదీప్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో విచారణ కోసం ఈనెల 10న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
తాజాగా బాలీవుడ్ లో ఈడీ(ED) నోటీసులు వైరల్ గా మారింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ కేసులో పలువురు బాలీవుడ్ నటులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపిస్తుంది.
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ కేసుతో సంబంధమున్న వ్యాపార వేత్త దినేశ్ అరోరాతో సంజయ్ కి పరిచయాలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారు జాము నుంచి సజయ్ ఇంట్లో సోదాలు మొదలు పెట్టింది.
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ విచారణలో దిమ్మతిరిగిపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న ఈ కేసులో నిందితుడు నరేష్ గోయల్ ను 10 రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ ముంబయి పీఎంఎల్ఏ కోర్టు తాజాగా ఉత్తర్
కెనరా బ్యాంక్ను మోసం చేసిన కేసులో జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్టుకు ముందు ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు....
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మీనాక్షీ లేఖి చేసిన ప్రసంగంలో కొందరు ప్రతిపక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడీని దుర్వినియోగం చేసిందని అన్నారు