Home » Enforcement Directorate
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఉద్యోగాల కుంభకోణంలో ఆ రాష్ట్ర మంత్రితోపాటు పలువురి ఇళ్లపై శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారు....
మనీలాండరింగ్ కేసులో నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకులు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ లో అక్రమాలకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ�
ఢిల్లీ మద్యం స్కాం మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మూడవసారి సమన్లు జారీ చేశారు. ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం జనవరి 3న ఆమ్ ఆద్మీ ప�
పీఎంఎల్ఏ కేసులో ఈడీ ఛార్జిషీట్లో ప్రియాంక గాంధీ పేరు పెట్టారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా హర్యానాలో భూమిని కొనుగోలు చ�
జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరవసారి సమన్లు జారీ చేసింది. రాంచీలో భూమి అమ్మకం, కొనుగోలు మోసానికి సంబంధించిన మనీలాండరింగ్ విచారణకు సంబంధించి సోరెన్కు ఈడీ సమన్లు జారీ చేసింది.....
పోలీసుల ఫిర్యాదులో ఇతరులు బంగారం పెట్టుబడి పథకం పేరుతో ప్రజల నుంచి రూ.100 కోట్లను అధిక రాబడి వస్తుందని ప్రణబ్ జ్యువెలర్స్ నమ్మించి మోసం చేసిందని ఫెడరల్ ఏజెన్సీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఢిల్లీ మద్యం కేసులో సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు పంపిన సమన్ల వ్యవహారంలో ఆమ్ ఆద్మీపార్టీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేస్తే ఢిల్లీ ప్రభుత్వాన్ని జైలు నుంచే నడిపిస్తారని ఆమ్ �
అసెంబ్లీ ఎన్నికల సమయంలో్ జల్ జీవన్ మిషన్ లింక్డ్ మనీ లాండరింగ్ కేసులో శుక్రవారం 25 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఓ సీనియర్ ఐఎఎస్ అధికారి ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు జర�
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆప్ మరో మంత్రిపై దృష్టి సారించింది. ఒక వైపు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ను ఈడీ ఇంటరాగేట్ చేయనున్న నేపథ్యంలో మరో ఆప్ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ ఇళ్లపై ఈడీ గురువారం ఉదయం దాడులు చేసింది....
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో గురువారం పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం ఉదయం 11 గంటలకు విచారించనున్నారు....