Home » Enforcement Directorate
పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీకి అత్యంత సన్నిహితురాలైన అర్పితా ముఖర్జీ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.20 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈడి ప్రకటించింది.
నేషనల్ హెరాల్డ్ ఏజేఎల్ మనీ లాండరింగ్ కేసులో సోనియాగాంధీ ED ముందు హాజరయ్యారు. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ నాయకత్వాన్ని ఈడీ టార్గెట్ చేసిందని దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. దీంట్లో భాగంగా బెంగళూరులోని ఈడీ ఆఫీసు ముందున్న
సోనియా గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు వేళైంది. నేషనల్ హెరాల్డ్–ఏజేఎల్ వ్యవహారానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గురువారం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. గతంలో మాదిరిగానే మరోసారి
శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. మనీలాండరింగ్లో రౌత్ బుధవారం(జులై20,2022) విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నే�
నగదు అక్రమ చలామణీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొంటోన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ కేసుకు సంబంధించి అధికారులు ఇవాళ మరో ఇద్దరిని అరెస్టు చేశారు.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈరోజు మధ్యాహ్నం ముంబైలోని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ముందు హాజరవుతారు.
శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేడు మరోసారి సమన్లు పంపింది. ముంబైలోని పత్రా చావ్ల్ భూ కుంభకోణం కేసుకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో జూలై 1న విచారణకు రావాలని ఆదేశించింది.
నగదు అక్రమ చలామణీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ జ్యుడీషియల్ కస్టడీని కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) న్యాయస్థానం పొడిగించింది.
ఇక ఇదే కేసులో సోనియాగాంధీ కుమారుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ 5రోజులపాటు విచారించింది. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఐదు రోజుల్లో 50గంటలకుపైగా విచారించిన ఈడీ.. స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది.
కోవిడ్ అనంతర అనారోగ్య సమస్యల దృష్ట్యా ఇప్పట్లో విచారణకు హాజరుకాలేనంటూ సోనియా గాంధీ, ఈడీకి లేఖ రాశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.