Enforcement Directorate

    అమరావతి భూముల కుంభకోణంపై త్వరలో ఈడీ విచారణ

    February 3, 2020 / 11:38 AM IST

    అమరావతి భూముల కొనుగోలు సంబంధించి సీఐడీ దూకుడు పెంచింది. కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక ఆధారంగా సీఐడీ విచారణ ముమ్మరం చేసింది. అమరావతిలో 4వేల ఎకరాల భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టుగా కేబినెట్‌ సబ్‌కమిటీ ఇప్పటికే నివేదిక సిద్ధం చేసింది. ఈ �

    శిల్పాశెట్టి భర్తకు ఈడీ నోటీసులు

    October 30, 2019 / 03:59 AM IST

    ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు మనీ లాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు.

    డీకేకు బెంగుళూరులో ఘన స్వాగతం

    October 26, 2019 / 03:59 PM IST

    మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైలు నుంచి విడుదలైన కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కు బెంగుళూరులోకార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.  అక్టోబరు 26న బెంగుళూరు విమానాశ్రయానికి   చేరుకున్న డీకేకు  కాంగ్రెస్ పార్టీ  శ్రేణులు పూల మా�

    డీకేకు బెయిల్ పై సుప్రీంకు ఈడీ

    October 25, 2019 / 10:09 AM IST

    మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టైన కర్ణాటకకు చెందిన  సీనియర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కి ఢిల్లీ హై కోర్టు అక్టోబరు23న బెయిల్ మంజూరు చేయటంపై ఎన్ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్ సుప్రీం కోర్టును  ఆశ్రయించనుంది. డీకే శివకుమార్ సాక్ష్యాలను త

    INX మీడియా కేసు : చిదంబరాన్ని అరెస్ట్ చేయనున్న ఈడీ

    October 15, 2019 / 12:09 PM IST

    ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో చిదంబరాన్ని విచారించేందుకు ఈడీ అధికారులకు ఢిల్లీ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. బుధవారం (అక్టోబర్ 16) తీహార్ జైల్లో 30 నిమిషా�

    కాంగ్రెస్ నేత శివకుమార్ కు 10 రోజుల ఈడీ కస్టడీ

    September 4, 2019 / 03:29 PM IST

    బెంగళూరు : మనీ లాండరింగ్‌ కేసులో మంగళవారం సెప్టెంబర్ 3వ తేదీ సాయంత్రం అరెస్టయిన కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డికె శివకుమార్‌ను 14 రోజుల పాటు తమ కస్టడీకీ  ఇవ్వాలని ఈడీ అధికారులు చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ ట్రయల్‌ కోర్టు తోసిప�

    వీడియోకాన్ కేసులో కొచ్చర్ దంపతులను విచారించిన ఈడీ

    May 13, 2019 / 03:46 PM IST

    వీడియోకాన్ లోన్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చార్‌ ను  ఇవాళ(మే-13,2019)ఈడీ అధికారులు ప్ర‌శ్నించారు. ఇదే కేసులో చందా కొచ్చార్ భ‌ర్త‌ దీపక్ కొచ్చర్ ను కూడా ఈడీ అధికారులు విచారించారు. గ‌తంలో ముంబై అధికారులు వారి నుంచి వాంగ్మూలం తీసుక�

    నీరవ్ కేసులో ట్విస్ట్ : ఈడీ జాయింట్ డైరెక్టర్ బదిలీ

    March 29, 2019 / 12:26 PM IST

    ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ)జాయింట్ డైరక్టర్ సత్యబ్ర కుమార్ బదిలీ అయ్యారు.భారతీయ బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన నీరవ్ మోడీ కేసును దర్యాప్తు చేస్తున్న ఆయనను శుక్రవారం (మార్చి-29,2019)ఈడీ బదిలీ చేసింది. Read Also : దేన్నీ వదలటం లేదు : �

    అగస్టా కుంభకోణం కేసులో సక్సేనాకు బెయిల్

    February 25, 2019 / 01:51 PM IST

    అగస్టా వెస్ట్ లాండ్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన రాజీవ్ సక్సేనాకి ఢిల్లీ పటియాల హౌస్ కోర్టు  సోమవారం(ఫిబ్రవరి-25,2019) బెయిల్ మంజూరు చేసింది. రూ.5లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరు వ్యక్తుల హామీతో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సాక్ష్యాలను తారుమ

    తొందరేం లేదు : పొలిటికల్ ఎంట్రీపై వాద్రా క్లారిటీ

    February 25, 2019 / 11:03 AM IST

    తనకు ఇప్పుడే రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదన్నారు ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా. రాబర్ట్ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆదివారం(ఫిబ్రవరి-24,2019) తన ఫేస్ బుక్ పేజీలో ఆయన �

10TV Telugu News