Home » Enforcement Directorate
టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సారి ఈడీ రంగంలోకి దిగింది. చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రాణా దగ్గుపాటి, రవితేజ తోపాటు మరికొందరికి సమన్లు జారీచేసింది ఈడీ.
టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కంపెనీల్లో ఈడీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావు నివాసంలో ఈడీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. 2021, జూన్ 11వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి ఆయనకు చెందిన మధుకాన్ గ్రూప్ సంస్థలు సహా ఆరు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. రుణాల పేరుతో బ్యాంకులకు ఒక వెయ్యి 64 కోట్లకు మోసం చ�
Loan Apps : లోన్ యాప్స్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. కేసు దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాలను తెరిపించేందుకు బెంగుళూరులో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు చెందిన ఒక అధికారి రూ. 5లక్షలు లం�
ED summons Kerala CM’s private secretary in gold smuggling case : కేరళలో సంచలనం కలిగించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీఎం పినరయ్ విజయన్ వ్యక్తిగత కార్యదర్శి సీఎంరవీంద్రన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం మరోసారినోటీసులు జారీ చేసింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి
Vijay Mallya’s Assets భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్ పరారైన లిక్కర్ కింగ్ విజయ్మాల్యాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED)మరో బిగ్ షాక్ ఇచ్చింది. ఫ్రాన్స్లో మాల్యాకి ఉన్న దాదాపు 1.6 మిలియన్ యూరోల విలువైన ఆస్తులను శుక్రవారం(డిసెం
Centre Extends Enforcement Directorate Chief’s Tenure By 1 Year ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ED)డైరక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2018 లో జారీ చేయబడిన ఆయన అపాయింట్ మెంట్ లో మార్పులు చేయబడ్డాయని అధికారులు తెలిప�
Nirav Modi, Mehul Choksi : పంజాబ్ నేషనల్ బ్యాంకును వేలకోట్ల రూపాయలకు మోసం చేసి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, మోహిల్ చౌక్సీల ఆస్తుల వేలం నుంచి బ్యాంకుకు ఎటువంటి నగదు జమకాలేదని PNB తెలియ చేసింది. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుకు బ్య�
సుశాంత్ సింగ్ ఆత్మహత్యా.. హత్యా అనే కోణంలో చేస్తున్న దర్యాప్తులో సీబీఐతో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తిని కూడా విచారణకు పిలిచారు. నేరుగా రియాను అరెస్టు చేస్తే కేసు
ఎట్టకేలకు రియా చక్రవర్తి అజ్ఞాతం వీడింది. ఈడీ ఆఫీసులో ప్రత్యక్షం అయ్యింది. విచారణ బృందం ముందు హాజరైంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసును బీహార్ పోలీసులు విచారణ చేస్తున్నప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సు�