Home » England cricketer
జేమ్స్ ఆండర్సన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పడంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశారు.
అరంగేట్రం చేసిన లార్డ్స్ మైదానంలోనే తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడనున్నట్టు ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు.
ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 500లేదా అంతకంటే ఎక్కువ టెస్టు వికెట్లు తీసిన ఇంగ్లాండ్ ఇద్దరి బౌలర్లలో ఒకడుగా నిలిచాడు. ఇదే వరుసలో మరో ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఉన్నాడు. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు ఐదో రోజు మ్యాచ్ లో కరేబియ�