England from Mumbai

    Team India : ఇంగ్లాండ్‌కు కోహ్లీ, మిథాలీ సేన

    June 3, 2021 / 11:33 AM IST

    ఇంగ్లాండ్ టూర్ కోసం ఇండియన్ మెన్స్, ఉమెన్స్ టీమ్స్ బయలుదేరాయి. 2021, జూన్ 02వ తేదీ బుధవారం అర్ధరాత్రి ఒకే చార్టర్ ఫ్లైట్స్ లో వెళ్లాయి. విమానాశ్రయంలో క్రీడాకారులు కూర్చొన్న ఫొటోలను BCCI ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.

10TV Telugu News