Home » english medium
దేశవ్యాప్తంగా తీసుకురావాల్సిన అతి పెద్ద మార్పు ఇదే. మన దేశం మరింత ముందుకు వెళ్లాలన్నా, లీడ్ చేయాలన్నా ఇంగ్లీష్ తప్పనిసరి.
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సాకులు చూపుతున్నారని సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలోని 41,392 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తెరుచుకున్నాయి. 59 లక్షలకు పైగా విద్యార్థులు బడిబాట పట్టారు. ఈ విద్యా సంవత్సరం నుంచి సర్కారీ బడుల్లో 1-8 తరగతులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయనున్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయని కేసీఆర్ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తైతే జిల్లా వజ్రపు తునకగా మారుతుందన్నారు.
ఇకపై తెలంగాణలోని అన్ని స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం బోధించనున్నారు. 2022-23 నుంచే ఈ నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్స్, జూనియర్, డిగ్రీ కాలేజీలలో ఫీజును సైతం....
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ పై పట్టుపెంచే ప్రయత్నం ప్రారంభమైంది. తెలుగు మీడియం విద్యాబోధనకు ఉపాధ్యాయులు పరిమితం కావటంతో ఇంగ్లీష్ లో అంతగా ప్రావీణ్యత కనబరచలేకపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఇకపై అన్ని డిగ్రీ కోర్పులు ఆంగ్లంలోనే కొనసాగనున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుండే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. ఇప్పటికే అన్ని ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ కళాశాలకు ఆ మేరకు అదేశాలను జారీచేశారు.
cm jagan key decision on degree colleges: ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా తగిన కోర్సులను తీసుకోవాలని సీఎం జగన్
mother tongue in primary schools : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో స్కూళ్లలో ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండటం చాలా ముఖ్యమని సీజేఐ అభిప్రాయపడింది. అభివృద్ధి చెందిన దేశాల
ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హై కోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులు రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తద