Home » english medium schools
పరిపాలనలో అవినీతి లేకుండా చేసేందుకు దేశంలోనే మొదటిసారిగా చేపట్టిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియ త్వరలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటివరకు రూ. 2వేల కోట్లు ఆదా చే
ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ స్కూల్స్ లో తెలుగు సబ్జెక్ట్ ను తప్పనిసరి చేస్తామన్నారు. తెలుగు మీడియాన్ని ఇంగ్లీష్ కు మార్చడంపై జగన్ స్పందించారు.