Home » enquiry
వివిధ రాష్ట్రాల్లో గత ఏడు రోజుల్లో ఐదు పిల్లలతో సహా ఏడు పులులు మరణించాయి. ఒక పులి దీర్ఘకాల అనారోగ్యంతో మరణించింది. పులి పిల్లలు తల్లి నుండి విడిపోయిన తర్వాత ఆకలితో మరణించాయి. ఈ ఘటనలపై అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు....
ఈ నెల 20, సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. కవిత నేడు (గురువారం) విచారణకు హాజరుకావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే, విచారణకు తాను హాజరు కాలేనని కవిత ఈడీ అధికారులకు లేఖ రాసింది. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్�
దిశ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత తన మానసికి స్ధితి బాగోలేదని తాను ఒత్తిడికి లోనై, గందరగోళానికి గురవటం వలన ఎన్కౌంటర్ తర్వాత జరిగిన విషయాలను సరిగా నమోదు చేయలేకపోయానని అప్పటి షాద్ నగర్
సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు, ఓ జడ్జి, ముగ్గురు ప్రతిపక్ష నేతలు, ఇద్దరు మంత్రులు, 40మంది పాత్రికేయుల సహా మొత్తం 300 మందికిపైగా ఫోన్లను పెగాసస్ స్పైవేర్ హ్యాక్ చేసినట్లు ఓ మీడియా సంస్థ ఆదివారం ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే.
ఇటీవల నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ సినీ క్రిటిక్, నటుడు కత్తి మహేష్ తీవ్ర గాయాలపాలై, చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. కాగా, కత్తి మహేష్ మృతిపై అనుమానాలు ఉన్నాయని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మార్ప�
మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ మళ్లీ ప్రారంభం అయ్యింది. ఇప్పటికే కడప కేంద్ర కారాగారం అతిథిగృహానికి వచ్చిన సీబీఐ అధికారులు.. వివరాలను సేకరిస్తున్నారు.
నెల్లూరు జీజీహెచ్ లో లైంగిక వేధింపుల ఘటనపై విచారణ పూర్తి చేశాయి కమిటీలు. ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీలో డీఎంఈ త్రిసభ్య కమిటీ, డిస్ట్రిక్ త్రిసభ్య కమిటీలు వేర్వేరుగా విచారణ చేపట్టాయి.
నెల్లూరు GGHలో ఉన్నతాధికారి లైంగిక వేధింపుల పర్వంపై డిప్యూటీ సీఎం, వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్ అయ్యారు.
నెల్లూరు జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ ఆస్పత్రి సూపరింటెండెంట్పై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. లైంగిక వేధింపుల ఘటనను జిల్లా ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు.
హైదరాబాద్ తర్వాత ఉత్తర తెలంగాణలో అత్యంత కీలకమైనది వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రి. అలాంటి ఎంజీఎంలో మెడికల్ స్కామ్ కలకలం రేపింది. దీనిపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. అధికారులను ఆరా తీశారు. సీఎం ఆదేశాలతో ఎంజీఎం సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించా�