-
Home » enter
enter
Maha vs Karnataka: చైనా తరహాలో కార్ణాటకలోకి దూకుతామంటూ శివసేన వార్నింగ్.. ఐక్యంగా ఉందామని షిండే రిక్వెస్ట్
చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని మేము అనుకుంటున్నాం. కానీ కర్ణాటక ముఖ్యమంత్రి అగ్గిరాజేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం బలహీనంగా ఉండడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. చర్చలకు స్వాగతించి, తొందరగా పరిష్కారం చూపితే సరే సరి. లేదంటే మ
King Cobra Entered Bedsheet : యువకుడి దుప్పట్లో దూరిన నాగుపాము.. రాత్రంతా అతని పక్కలోనే
నాగు పాము పేరు వినగానే శరీరమంతా వణికిపోతోంది. నాగుపామును చూస్తే భయంతో పరుగలు పెడతారు. అలాంటిది ఓ నాగుపాము ఏకంగా యువకుడి దుప్పట్లోనే దూరింది. రాత్రంతా అతనితో పాటు నిద్రించింది. తెల్లారిన తర్వాత దుప్పట్లో దాక్కున్న పామును చూసిన యువ
Traffic Restrictions In Cyberabad : రాహుల్ భారత్ జోడో యాత్ర.. సైబరాబాద్ పరిధిలో 4 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం సైబరాబాద్ కమిషనరేట్పరిధిలోకి ప్రవేశిస్తుండటంతో నేటి నుంచి నాలుగు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు శనివారం ఉత్తర్వులు జారీ చే
Bharat Jodo Yatra: తమిళనాడు ముగించుకుని కేరళలో అడుగుపెట్టిన రాహుల్ గాంధీ
భారత్ జోడో యాత్రకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తోందని, సమాజంలోని రైతులు, కార్మికులు, యువకులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు సహా అన్ని వర్గాల వారూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు. ''ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, విభజన రాజకీయాలకు �
Jagannath Temple : ఈ నెల 23 నుంచి పూరీ జగన్నాథ ఆలయంలోకి భక్తులకు అనుమతి
ఒడిశాలోని పూరీలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జగన్నాథస్వామి ఆలయం ద్వారాలు తెరుచుకున్నాయి.
ఎన్నికల బరిలో సినీ నటి రాధిక
Radhika Sarathkumar : తమిళనాడులో రాజకీయ పరిణామాలు హీటెక్కిస్తున్నాయి. అధికారంలో ఉన్న అన్నాడీఎంకే..కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి నుంచే పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదిలా ఉంటే సినీ నటి రాధిక అ�
కరోనా స్ట్రెయిన్ భారత్ లోకి నవంబర్ లోనే ప్రవేశించింది : ఎయిమ్స్ డైరెక్టర్
Corona strain enters India in November : కరోనా స్ట్రెయిన్ పై ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ కు ముందే కరోనా స్ట్రెయిన్ భారత్ లోకి ప్రవేశించిందని తెలిపారు. సెప్టెంబర్ నెలలో యూకేలో కరోనా స్ట్రెయిన్ వచ్చిందని చెప్పారు. కరో
అన్నదాతల ఆందోళనకు దిగొచ్చిన పోలీసులు..ఢిల్లీలో ప్రవేశించేందుకు రైతులకు అనుమతి
police allowed Farmers : ఎట్టకేలకు అన్నదాతల పోరాటం ఫలించింది. రైతు సంఘాల ఛలో ఢిల్లీ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులకు ఢిల్లీలోకి ప్రవేశించడానికి అనుమతినిచ్చింది. అయితే పోలీసుల మధ్య రైతులు నగరంలోకి రావాలని ఢ�
ఆస్పత్రిలోకి ప్రవేశించిన చిరుత పులి
కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. లాక్ డౌన్ విధించడంతో రోడ్లపై వాహనాలు, జనాల రద్దీ లేదు. దేశమంతా నిర్మానుశ్యంగా మారింది. దీంతో అడవుల్లో ఉన్న జంతువులు రోడ్లపైకి వస్తున్నాయి. పట్టణాలు, గ్రామాల్లోకి కూడా ప్�
జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులను ఏపీలోకి అనుమతించాలని నిర్ణయం
ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య సంప్రదింపులు జరిగాయి. జగ్గయ్యపేట వద్ద ప్రస్తుతం వేచిచూస్తున్న ఏపీ వారికి హెల్త్ ప్రోటోకాల్ పాటించి రాష్ట్రంలోకి అనుమతించాలని నిర్ణయించారు.