Home » Environment Ministry
దక్షిణాఫ్రికా నుంచి భారత్కు వందకుపైగా చిరుతలను రప్పించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. దేశంలో చిరుతల సంఖ్యను పెంచేందుకు రాబోయే ఎనిమిది నుంచి పదేళ్లలో ప్రతీ సంవత్సరానికి 12 చిరుతల చొప్పున దేశానికి రప్పించేందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్
కాలుష్య ఉద్గారాల కట్టడికి సంబంధించిన నూతన ప్రమాణాలను అందుకునేందుకు థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలకు (టీపీపీలు) కేంద్ర పర్యావరణ శాఖ కొత్త గడువును నిర్దేశించింది.
కేరళలో గర్భిణీ ఏనుగు మృతిపై ప్రాథమిక దర్యాప్తులో ఇది ప్రమాదవశాత్తు మందుగుండు నిండిన పండ్లను తినడం వల్లే ఏనుగు చనిపోయినట్లు తేలిందని పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అడవి పందులను తోటలు, పొలాలలోకి ప్రవేశించకుండా తిప్పికొట్టడానికి స్�