EPIC CENTER

  • ఢిల్లీలో భూకంపం

    April 12, 2020 / 12:37 PM IST

    న్యూఢిల్లీ-NCR(నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో ఆదివారం(ఏప్రిల్-12,2020)సాయంత్రం 5:45గంటల సమయంలో స్వల్ప భూకంపం సంభవించింది. ఢిల్లీ,నోయిడా,ఘజియాబాద్ లో 3-4సెకండ్ల పాటు భూకంపం వచ్చింది. తూర్పు ఢిల్లీలో…ఎపిసెంటర్(భూకంప కేంద్రం) గుర్తించబడింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. ఢిల్లీ,నోయిడా,ఘజియాబాద్…

google preferred
10TV Telugu News