-
Home » epidemic
epidemic
Black Fungus: బ్లాక్ ఫంగస్ను మహమ్మారిగా ప్రకటించిన జార్ఖండ్
June 15, 2021 / 11:14 PM ISTజార్ఖండ్ గవర్నమెంట్ బ్లాక్ ఫంగస్ ను మహమ్మారిగా ప్రకటించినట్లు సీఎంఓ మంగళవారం వెల్లడించింది. జార్ఖండ్ తో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్ రాష్ట్రాల్లోనూ ఎక్కువగానే…
Black Fungus: బ్లాక్ ఫంగస్ను మహమ్మారిగా ప్రకటించిన తెలంగాణ, తమిళనాడు..
May 20, 2021 / 08:13 PM ISTకరోనా రోగుల పాలిట ప్రాణాంతకంగా మారుతోన్న బ్లాక్ ఫంగస్పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. రోజుల తరబడి పోరాడి ఎట్టకేలకు కొవిడ్ నెగెటివ్ తో గెలిచామని చెప్పుకునే లోపే బ్లాక్ ఫంగస్ ప్రాణాలను హరించేస్తుంది.…
Black Fungus Epidemic : బ్లాక్ ఫంగస్పై కేంద్రం కీలక ప్రకటన, రాష్ట్రాలకు ఆదేశాలు
May 20, 2021 / 06:52 PM ISTకరోనా రోగుల పాలిట ప్రాణాంతకంగా మారుతున్న బ్లాక్ ఫంగస్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో అధికంగా కనిపిస్తున్న బ్లాక్ ఫంగస్ను అంటు వ్యాధిగా గుర్తించాలని రాష్ట్రాలకు లేఖ…
విఘ్న నాయకుడికి తప్పని కష్టాలు: కరోనాతో కొట్టుకుపోతున్న ఏడాదికి సరిపడ సంపాదన
August 21, 2020 / 07:39 PM ISTఇళ్లల్లో చిన్న చిన్నవి.. అపార్ట్మెంట్లు, వీధుల్లో భారీ వినాయక విగ్రహాలను నిలిపేవాళ్లు. విగ్రహాల తయారీదారులు పండక్కి నెలల ముందు నుంచే వేర్వేరు ఆకృతుల్లో, ఆకర్షణీయంగా ట్రెండీ గణపయ్యలను సిద్దమయ్యేవారు. గిట్టుబాటు ఉండడంతో భారీ పెట్టుబడులతో…
ఇస్లాం పవిత్రనగరం మక్కాలో కరోనా: కఠిన చర్యలకు సిద్ధమైన సౌదీ ప్రభుత్వం
April 14, 2020 / 07:52 AM ISTకరోనా మహమ్మారి ఇస్లాం పవిత్ర స్థలమైన మక్కా నుంచి తరిమేసేందుకు సౌదీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది. అక్కడి మురికివాడలు, కార్మికుల క్యాంపులు కారణంగా 24గంటల కర్ఫ్యూ సమయంలోనూ కరోనా విపరీతంగా ప్రబలింది. 2మిలియన్…
భారత్లో 900 మార్క్ దాటిన కరోనా పాజిటివ్ కేసులు.. 20కి చేరిన మృతులు
March 28, 2020 / 03:54 PM ISTఇండియాలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఏప్రిల్ 14 వరకు కొనసాగనుంది. కరోనా కొత్త కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రాష్ట్రాలవారీగా కరోనా పాజిటీవ్ కేసులతో పాటు మృతుల సంఖ్యతో క్రమంగా పెరుగుతోంది. దేశంలో ధృవీకరించిన…