Home » erc
స్మార్ట్ మీటర్లకు అన్నిరాష్ట్రాలూ వ్యతిరేకం అంటే.. ఏపీ మాత్రం స్మార్ట్ మీటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రభుత్వం రైతులకు ఉరి వేస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్టీసీ బస్సు చార్జీల తర్వాత తెలంగాణ సర్కార్ కరెంట్ చార్జీలను పెంచబోతోందనే సంకేతాలు పంపుతోంది. ఓవైపు ఆర్థిక మాంద్యం, మరోవైపు డిస్కంలు నష్టాల ఊబిలో ఉండడంతో