Home » Errabelli
ముఖ్యమంత్రి కేసీఆర్ పై కుట్రలో భాగంగానే ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నుంచి నోటీసులు అందాయని తెలంగాణ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై మండిపడ్డారు. కవితకు ఈడీ ను�
హైకోర్టు ఆదేశాల మేరకే 3 గ్రామ పంచాయతీలుగా భద్రాచలం వికేంద్రీకరణ జరుగుతుందని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఎర్రబెల్లి వివరాలు తెలిపారు. మూ�
దాడి జరగకున్నా జరిగినట్టు.. దెబ్బలు తాకకున్నా తాకినట్టు కొందరు నటిస్తున్నారంటూ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచనల వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర చేసేవారు సీఎం కేసీఆర్ పై పరుష పదజాలం వాడితే వారిని ఉరికించి కొట్టాలని అన్నారు. మహబూబ్ నగ�