esential service

    ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండీలో 11మందికి కరోనా పాజిటివ్

    April 29, 2020 / 07:31 AM IST

    దేశంలోనే అతిపెద్ద హోల్ సేల్ పండ్లు మరియు కూరగాయల మార్కెట్ అయిన ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండికి చెందిన 11మంది వ్యాపారులకు కరోనా వైరస్ సోకినట్లు తేలిందని డిస్ట్రిక్ మెజిస్ట్రేల్(నార్త్)దీపక్ షిండే తెలిపారు. వ్యాపారులు మండికి డైరక్ట్ గా కనెక్ట

10TV Telugu News