-
Home » ESSENTIAL
ESSENTIAL
ఈ-కామర్స్ పై పోలీసుల ఎటాక్ : 15వేల లీటర్ల పాలు,10వేల కేజీల కూరగాయాలు చెత్త కుప్పలోకి
March 25, 2020 / 02:46 PM IST
దేశవ్యాప్తంగా 21రోజుల లాక్ డౌన్ ను మంగళవారం ప్రధాన నరేంద్రమోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో ముఖ్యమైన అంటే పాలు,సరుకులు,కూరగాయలు,మెడిసిన్లు,ఫుడ్ ను డెలివరీ చేసే ఈ కామర్స్ కంపెనీలలను పోలీసులు వేధిస్తున్నారని,ఈ కామర్స్ కంపెనీలు ద