Home » Etala Rajendar
Etala Rajendar: తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని చెప్పారు.
హుజూరాబాద్లో పోలింగ్ ముగిసింది. ఇక ఫలితమే మిగిలి ఉంది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తడంతో భారీగా ఓటింగ్ నమోదైంది.
బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారని, ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరించారని ఆరోపించారు.
నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. మాచాన్పల్లిలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ధూంధాం కార్యక్రమంలో పాల్గొన్నారు.
మాజీ మంత్రి.. బీజేపీ నేత ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. అనుమతులు తీసుకున్నా పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం భోజన విరామం కోసం బుక్ చేసుకున్న రైస్ మిల�
ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ రాజకీయం
నాంపల్లి : నుమాయిష్ ఎగ్జిబిషన్లో భారీ అగ్నిప్రమాదం జరగడం విచారకరమని ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఓ షాపు వద్ద కాల్చి పడేసిన సిగరెట్ వల్లే మంటలు వ్యాపించినట్లు తమకు ప్రాథమిక సమాచారం అందిందని తెలిపారు. ఈ వ�