Home » Eturunagaram
ఎదురురెదురుగా వస్తున్న కారు, లారీ ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో ఓ దినపత్రిక రిపోర్టర్ పై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.