Common Charging Ports : దేశ మార్కెట్లో స్మార్ట్ఫోన్లు, ఇతర డివైజ్ల్లో కామన్ ఛార్జింగ్ పోర్టు తప్పనిసరిచేసే దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
చార్జింగ్ కేబుల్ కష్టాలకు చెల్లుచీటీ పాడేలా కొత్త చట్టం తీసుకొచ్చింది యురోపియన్ యూనియన్. ఇకపై ఈయూ పరిధిలో విక్రయించే ప్రతి గ్యాడ్జెట్ను టైప్-సి కేబుల్కు అనుగుణంగానే తయారు చేయాలి. దీనివల్ల ఒకే కేబుల్ను అన్ని డివైజ్లకు వాడుకోవచ్చు.
కోవిడ్ తర్వాత ప్రపంచాన్ని వణికిస్తున్న మరో వ్యాధి ‘మంకీ పాక్స్’. ఇప్పటికే ఇరవైకి పైగా దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇది ప్రారంభం మాత్రమే అని, భవిష్యత్తులో మరిన్ని దేశాలకు మంకీపాక్స్ వ్యాపించే అవకాశం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేష�
యుక్రెయిన్ కు ఆర్థిక సాయం అందించాలని యూరప్ సమాఖ్య నిర్ణయించింది. భారీ ఆయుధాల కొనుగోలు కోసం రూ.4వేల కోట్లు.. (EU Funds For Ukraine)
సోమవారం నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటుసాగే ఈ పర్యటనలో పలు దేశాధినేతలతో మోదీ భేటీ అవుతారు. ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య, దాని పరిణామాల...
భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మరోసారి పశ్చిమ దేశాలపై స్వరం పెంచారు. రష్యా - యుక్రెయిన్ యుద్ధంపై భారత వైఖరిని ప్రశ్నించిన యురోపియన్ యూనియన్ సభ్యదేశాలకు దీటైన జవాబు ఇచ్చారు.
ఆన్ లైన్ సమాచార నియంత్రణ కోసం ప్రతిపాదించిన "డిజిటల్ సేవల చట్టం (డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ DSA)" తీసుకురావాలని సమాఖ్యలోని 27 దేశాలు నిర్ణయించాయి.
గ్యాస్ దిగుమతులను నిలిపివేయడానికి పాశ్చాత్య దేశాలు చేస్తున్న ప్రయత్నాలతో..వారి ఆర్థిక వ్యవస్థలపైనే ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పుతిన్ హెచ్చరించారు.
ఇక్కడ వద్దన్నారు.. అక్కడ సైన్యంలో చేరాడు..!
Russia Ukraine War : రష్యా-యుక్రెయిన్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఇరుదేశాల మధ్య యుద్ధం ఏడో రోజుకు చేరుకుంది. యుక్రెయిన్ సంక్షోభంపై ప్రపంచ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.