Home » Evm Damage Case
ఎన్నికల్లో ఈవీఎం ధ్వంసం, గొడవలు, సీఐపై దాడి, మహిళను దుర్భాషలాడిన కేసులో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.
ప్రతి రోజూ ఎస్పీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని, నరసరావుపేట పార్లమెంటు పరిధిలోనే ఉండాలని షరతులు విధించింది.
ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను, ఏడు చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్ వీడియోలను ఎందుకు బయట పెట్టలేదని అడిగారు.
కేవలం అనుమానం మాత్రమేనని, ఎలాంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు.
లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణకు ఏపీ హైకోర్టు అనుమతించింది.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదు చేశామని నివేదికలో పేర్కొన్నారు.