Home » EX
కర్ణాటక మాజీ హెచ్ డీ కుమారస్వామి ఇక పాకిస్థాన్ వెళ్లిపోవటం మంచిది అంటూ ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి శ్రీరాములు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం (జనవరి 24,2020)న చిత్రదుర్గలో మీడియాతో మంత్రి శ్రీరాములు మాట్లాడుతూ..కుమారస్వామి ఓటుబ్యాంకు
శాసన మండలి రద్దు చేస్తానని సీఎం జగన్ అనటం మరో ఉన్మాద చర్య అని మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వం తీసుకునే అనాలోచిన నిర్ణయాలతో రాష్ట్ర ప్రజల గుండెల్లో ట
అమరావతిని రక్షించుకోలేకపోతే చచ్చినట్లేలెక్కట..రాజధాని ఒకే చోట ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా యువత ఆందోళన చేయాలట. చంద్రబాబూ.. మీ బినామీల కోసం, మీ సొంత మనుషుల ఆస్తుల విలువ తగ్గకుండా ఉండటం కోసం రాష్ట్రంలో ప్రజలంతా సమిధలు కావాలా? వారంతా బలికావాలా? చ�
కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపాలంటూ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా మాజీ ఎమ్మెల్యే బీ.సీ.జనార్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు స్థానికంగా హీట్ పుట్టిస్తున్నాయి. కర్నూలు జిల్లాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలనీ, నెల్లూరు, ప్ర
రాజధాని అమరావతికి 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అంటారా? అంటూ మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఏపీకి మూడు రాజధానుల అంశంపై అమరావతి ప్రాంతంలోని రైతులు నిరసన కార్యక్రమాలు ఈరోజు 13 రోజుల నుంచి కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగ
ఏపీ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. రాజధాని అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐతో విచారణ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించే ముందు న్యాయనిపుణులతో సంప్ర�
పోలీసు అమరవీరుడి బూటును ముద్దు పెట్టుకుని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కౌంటర్ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే..ఎమ్మెల్యేలకు..మంత్రులకు సెల్యూట్ చేసే పోలీసుల్ని కాదు..మా బూట్లు నాకే పోలీసులకు ఉద్యోగాల్లో పెట�
చంద్రబాబు బంధువులకు మాత్రమే ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టుల్ని కట్టబెట్టారని సీఎం జగన్ విమర్శించారు. అసెంబ్లీలో ఈరోజు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై చర్చ చేపట్టిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వ హాయంలో ఔట్ సోర్సింగ్ ఉగ్యోగాల పేరుతో
ఏపీ సీఎం జగన్ మతం మానవత్వం కాదు మూర్ఖత్వం అని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. గత ఆరు నెలల్లో రాష్ట్రానికి మొత్తం రూ.6వేల కోట్ల నష్టం కలిగిలా పాలన చేసిన సీఎం జగన్ కు మానవత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు. రాష�
ఏపీ ఎస్సీ.. ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ వైసీపీలో చేరనున్నారు. సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. కాగా..కారేం శివాజీతోపాటు ఆయన సన్నిహితులు కూడా వైసీపీలో చేరనున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న హాయంలో కారెం శివ