Ex-BJP Leader

    బెంగాల్ ఎన్నికల ముందు టీఎంసీలోకి బీజేపీ మాజీ లీడర్

    March 13, 2021 / 01:01 PM IST

    కేంద్ర మాజీ మంత్రి, అటల్ బీహార్ వాజ్‌పేయి ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రిగా సేవలందించిన యశ్వంత్ సిన్హా శనివారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొద్ది వారాల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఉండగా ఆయన తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.

10TV Telugu News