Home » Ex cm
భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అనుకున్న ప్రతీసారి.. కమల్నాథ్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రామమందిరం విషయంలో కూడా ఇదే జరిగింది. రామమందిరం పూర్తి క్రెడిట్ బీజేపీ తీసుకుని కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టింది. ఏ
ఇక గిరిధర్ కుమారుడు శిశిర్ మాట్లాడుతూ ‘‘పార్టీలోని పరిస్థితుల గురించి ఎన్నో సార్లు కేంద్ర నాయత్వానికి తెలియజేశాను. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు చాలా సార్లు ఫిర్యాదు చేశాను. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. అధిష్టానం ఎలాంటి చర�
మాజీ సీఎం కమలనాథ్ పోస్టర్ను ఒక వ్యక్తి చింపివేసినట్లు మాకు ఫిర్యాదు అందింది. మేము అక్కడికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. వీడియో పుటేజీలు కూడా తీసుకున్నాం. పోస్టర్ చించివేస్తున్న సమయంలో నిందితుడి కొంతమంది ఆపడానికి ప్రయత్నించ
ఎన్నికలు ప్రజా హక్కని, అయితే ఎన్నికలు నిర్వహించాలని కశ్మీర్ ప్రజలు కేంద్రం ముందు అడుక్కోరని అన్నారు. ఎన్నికలు ఈ ఏడాది నిర్వహించకపోతే పోనీయండి కానీ తామేమీ బిచ్చగాళ్లం కాదని అన్నారు. తమ కోసం ఎన్నికలు పునరుద్ధరించాలని అనుకుంటే మంచిదే కానీ ఎన
అక్రమాస్తులు కలిగి ఉన్నారనే కారణంతో హర్యాణా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలాకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది ఢిల్లీ కోర్టు. దీంతోపాటు యాభై లక్షల జరిమానా విధిస్తూ, నాలుగు ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని తీర్పునిచ్చింది.
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య(88) కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రోశయ్య అనారోగ్యకారణాలతో చనిపోయారు.
Tamil nadu elephants picnic : గజరాజులు..రాజసం ఉట్టి పడే ఏనుగుల్ని చూస్తే ఎంత ఆనందమో..అటువంటి గజరాజులు చక్కగా పిక్నిక్ కు వెళ్లాయి. నదీ తీరంలో చక్కగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇక్కడ మరో విశేషమేమిటంటే పిక్నిక్ కు వెళ్లిన ఏనుగులన్నీ కరోనా పరీక్షలు కూడా చేయించుకున్నా�
Tamilnadu : EX CM Jaya lalitha Memorial shape of a phoenix bird : తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్ర అసామాన్యం. అనిర్వచనీయం.అనితరసాధ్యం. ‘అమ్మ’ అంటే జయమ్మే. తమిళుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న మాజీ సీఎం జయలలిత పేరు చిరస్థాయిగా మిగిలిపోతుంది. ఆమే మాటే శాసనంగ�
Farooq Abdullah: జమ్మూ అండ్ కశ్మీర్ మాజీ సీఎం పబ్లిక్ మీటింగ్ లో పర్సనల్ విషయాలు చెప్పి అందరిలో నవ్వులు పూయించారు. నేషనల్ కాన్ఫిరెన్స్ ప్రెసిడెంట్ ఫరూఖ్ అబ్దుల్లా ఓ బుక్ రిలీజ్ ఫంక్షన్ కు అటెండ్ అయ్యారు. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావానికి ప్రతి ఒక్కరూ �
కరోనా వైరస్ నివారణకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. దీంతో శుభకార్యాలు, పెళ్లిళ్లు కూడా