-
Home » Ex CM Chandrababu
Ex CM Chandrababu
Chandrababai Naidu : సునామీ తప్పదంటూ .. వైసీపీ నేతలకు చంద్రబాబు ఆఫర్..
December 31, 2022 / 01:23 PM ISTవైసీపీలో అంతర్యుద్ధం జరుగుతోందని..ఇక సునామీ ఖాయం అని ఇక త్వరలోనే వైసీపీ నేతలు తట్టాబుట్టా సర్ధుకుని జంప్ అవ్వటానికి రెడీగా ఉన్నారని అన్నారు చంద్రబాబు.
Chandrababu: రాష్ట్రంలో రూ. లక్షన్నర కోట్ల బిల్లులు పెండింగ్, కాంట్రాక్టర్లు విలవిలాడుతున్నారు: మాజీ సీఎం చంద్రబాబు
June 3, 2022 / 11:14 AM ISTప్రభుత్వం టెండర్లు పిలిచి అప్పగించే పనుల తాలూకు బిల్లుల కోసం కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లకూడదని టెండర్లో నిబంధన పెట్టడం సిగ్గుచేటని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Chandrababu Naidu : కుప్పం పర్యటన షెడ్యూల్ ఖరారు.
October 18, 2021 / 04:20 PM ISTమాజీ సీఎం కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు ఈ నెల 26 తేదీ కుప్పం వెళ్లనున్నారు. నాలుగు రోజులపాటు నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు.
బాబు..ఒళ్లు దగ్గర పెట్టుకో – కొడాలి నాని హెచ్చరిక
November 11, 2020 / 03:24 PM ISTMinister Kodali Nani Strong Warning : సీఎం జగన్ గురించి అవాకులు, చెవాకులు పేలినా..తగిన శాస్తి చెబుతామని, ఒళ్లు దగ్గర పెట్టుకోవాలంటూ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. 25 కోట్ల రూపాయలు ఖర్చు…
నా కృషితోనే ఏపీకి ‘కియా’ : YCP ప్రభుత్వంపై నమ్మకంలేకే కియా తరలిపోయే పరిస్థితి
February 6, 2020 / 11:46 AM ISTకియా పరిశ్రమ AP నుంచి తమిళనాడుకు తరలిపోతుందనే అనే వార్తలు పెను సంచలనం కలిగించాయి. ఈ సందర్భంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…దక్షిణ కొరియాకు కంపెనీ అయిన కియా మోటార్ కంపెనీ ఏపీకి…
రాష్ట్రాన్ని మూడు ముక్కలాట చేశారు : మూడు రాజధానులంటే..జగన్ చూసి నవ్వుతున్నారు
January 3, 2020 / 11:57 AM ISTరాజధాని గురించి ప్రజలు పోరాడుతుంటే సీఎం జగన్ రైతులపై కేసులు పెడుతున్నారనీ ప్రశ్నిస్తున్న మహిళలపై దౌర్జన్యం చేస్తున్నారని మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న ఏపీ రాష్ట్రాన్ని సీఎం జగన్ భయాందోళనలకు గురయ్యేలా…
అమరావతి రైతులకు అండగా.. రాజధాని గ్రామాల్లో సతీ సమేతంగా చంద్రబాబు
January 1, 2020 / 04:35 AM ISTతెలుగుదేశం అధినేత చంద్రబాబు రాజధాని రైతులకు అండగా.. ఇవాళ(01 జనవరి 2020) రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తన భార్య భువనేశ్వరితో కలిసి అమరావతి ప్రాంత పర్యటనకు సిద్ధమయ్యారు చంద్రబాబు. రైతులకు సంఘీభావంగా జనవరి…
ఇసుక మాఫియా ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్లింది బాబూ..
November 26, 2019 / 04:40 AM ISTమాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. వారం రోజుల్లోనే ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి 63 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదే లెక్క సంవత్సరానికి వేస్తే వేల కోట్ల ఆదాయమే. ఇన్ని…
ప్రభుత్వంలో RTC విలీనం : కక్కలేక మింగలేక బాబు అవస్థలు
September 6, 2019 / 08:49 AM ISTమాజీ సీఎం చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వరస విమర్శలతో విరుచుకుపడుతున్నారు. సీఎం జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. అది చూసి చంద్రబాబు మింగలేక కక్కలేక నానా తంటాలు పడుతున్నారని…
పోలవరంపై ప్రయోగాలు వద్దు – చంద్రబాబు
August 23, 2019 / 12:58 AM ISTపోలవరం జలవిద్యుత్తు ప్రాజెక్టు ఒప్పందం రద్దు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు స్పందించారు. తాజా తీర్పుపై ప్రభుత్వం ఏం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. ఇది ఇక్కడితో ఆగదని.. ఈ జాప్యం…