Home » Ex CM Chandrababu Naidu
ష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలు.. భవిష్యత్ కార్యాచరణపై టీడీపీ పొలిట్ బ్యూరో సమీక్ష జరుపనుంది. ఈ భేటీలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల నిర్వహాణపై కూడా చర్చించనున్నారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీలో అభివృద్ధి జాడ అనేదే లేకుండా పోయిందని ఎక్కడ చూసినా విధ్వంసం తప్ప ఏమీ లేదని..రాక్షసపాలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోందని చంద్రబాబు విమర్శించారు.
AP HC : ఏపీలో పరిషత్ ఫైట్ సస్పెన్స్గా మారింది. ఎన్నికలు జరుగుతాయా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. పరిషత్ పోరుకు సర్వం సిద్ధమైన దశలో.. హఠాత్తుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్
పార్టీలో పెను మార్పులు చోటు చేసుకబోతున్నాయంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఏ క్షణమైనా పరిపాలన రాజధాని తరలించే అవకాశం ఉందని ఏపీ మంత్రి బోత్స సత్యనారాయణ కామెంట్స్ చేశారు.