EX CMs

    కుమారస్వామి, సిద్ధరామయ్యలపై దేశద్రోహం కేసు

    November 29, 2019 / 07:44 AM IST

    కర్ణాటక మాజీ సీఎంలు సిద్ధరామయ్య, కుమారస్వామిలపై రాజద్రోహం, పరువునష్టం కేసు నమోదైంది. దిగువ కోర్టు ఆదేశాల మేరకు బెంగళూరు పోలీస్ స్టేషన్ లో బుధవారం (నవంబర్ 28)ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. కాంగ్రెస్ పార్టీ నియర్ నేతలు డీకే శివకుమార్, పర

10TV Telugu News