Home » Ex DSP Praneeth Rao
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు 14రోజుల రిమాండ్ విధించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎటువంటి సంబంధం లేదని, ప్రణీత్రావు ఎవరో కుడా తెలియదని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసు విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది.
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తన వద్ద ఉన్న సమాచారాన్ని ఇతర హార్డ్ డిస్కులలోకి మార్చుకున్నారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి సాక్ష్యాలు తారుమారు చేసినట్లు ఎస్ఐబీ అధికారులు గుర్తించారు.