-
Home » ex-gratia
ex-gratia
కరూర్ తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన టీవీకే విజయ్.
September 28, 2025 / 12:38 PM ISTTamil Nadu Stampede : తొక్కిసలాట కారణంగా మరణించిన, గాయపడిన వారి కుటుంబాలకు టీవీకే విజయం పరిహారం ప్రకటించారు.
చార్మినార్ వద్ద అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన.. 17కు చేరిన మృతుల సంఖ్య
May 18, 2025 / 12:22 PM ISTచార్మినార్ వద్ద అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Six Families: ఆరుగురి కుటుంబాలకు.. రూ.కోటి ఎక్స్గ్రేషియా!
June 19, 2021 / 04:58 PM ISTవిధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు ఆర్మీ, పోలీస్ సిబ్బందికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం రూ. కోట్ల ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లుగా ప్రకటించింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈమేరకు…
Ex-gratia for Covid Deaths: కరోనాతో చనిపోతే నాలుగు లక్షలు..? సుప్రీంకోర్టులో విచారణ!
June 12, 2021 / 06:45 AM ISTకరోనా కారణంగా చనిపోతే బాధితుడి కుటుంబానికి రూ .4 లక్షల పరిహారం ఇవ్వడం, మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించి తన సమాధానం…
Kejriwal : కేజ్రీవాల్ కీలక నిర్ణయం..కరోనా బాధిత కుటుంబాలకు రూ. 50వేలు,తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు నెలకు రూ.2500 పెన్షన్
May 18, 2021 / 07:15 PM ISTఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంగళవారం కేజ్రీవాల్ ప్రకటించారు.
అమరులకు అండగా జగన్.. తెలుగు జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం
April 5, 2021 / 04:03 PM ISTఛత్తీస్గఢ్ ఘటనలో జవాన్ల మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, మృతుల్లో రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్లు ఉండగా.. వారి కుటుంబాలకు తన ప్రగాఢ…
గులాబీ జెండా ఎగరడం పక్కా..డిసెంబర్ 07 నుంచి వరద సాయం – KCR
November 29, 2020 / 06:47 AM ISTflood relief from december 07 kcr : ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా.. గ్రేటర్లో మరోసారి గులాబీ జెండా ఎగురుతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గతంలోకంటే మరో నాలుగు సీట్లు అదనంగా గెలుస్తామన్నారు.…
విశాఖ గ్యాస్ లీక్ : మహిళల ఖాతాల్లోనే..ప్రతి కుటుంబానికి రూ. 10 వేలు
May 11, 2020 / 11:55 PM ISTవిశాఖపట్టణం స్టైరిన్ గ్యాస్ లీక్ ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసింది. ఈ గ్యాస్ లీక్ కారణంగా 12 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. వందల మంది అనారోగ్యానికి గురై..ఆసుపత్రిలో చికిత్స పొందారు. చనిపోయిన…
పెన్షన్లు పంపిణీ చేస్తూ గుండెపోటుతో వాలంటీర్ మృతి, రూ.5లక్షలు పరిహారం ప్రకటించిన సీఎం జగన్
May 2, 2020 / 09:59 AM ISTవిశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గుండెపోటుతో చనిపోయిన గ్రామ వాలంటీర్ కుటుంబానికి జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. మృతురాలి కుటుంబానికి సీఎం జగన్ రూ.5లక్షలు పరిహారం ప్రకటించారు. పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి…
కరోనాపై కేంద్రం కీలక నిర్ణయం, మృతుల కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం
March 14, 2020 / 10:25 AM ISTప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది.