Home » ex-gratia
చార్మినార్ వద్ద అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు ఆర్మీ, పోలీస్ సిబ్బందికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం రూ. కోట్ల ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లుగా ప్రకటించింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈమేరకు ఓ ప్రకటన చేశారు.
కరోనా కారణంగా చనిపోతే బాధితుడి కుటుంబానికి రూ .4 లక్షల పరిహారం ఇవ్వడం, మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించి తన సమాధానం దాఖలు చేయడానికి కేంద్రం సుప్రీంకోర్ట
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంగళవారం కేజ్రీవాల్ ప్రకటించారు.
ఛత్తీస్గఢ్ ఘటనలో జవాన్ల మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, మృతుల్లో రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్లు ఉండగా.. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ.. ఇరు కుటుంబ�
flood relief from december 07 kcr : ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా.. గ్రేటర్లో మరోసారి గులాబీ జెండా ఎగురుతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గతంలోకంటే మరో నాలుగు సీట్లు అదనంగా గెలుస్తామన్నారు. ఓట్లేసే ముందు ప్రజలు అన్ని రకాలుగా బేరీజు వేసుకోవాలని కేసీఆర్ కోరా�
విశాఖపట్టణం స్టైరిన్ గ్యాస్ లీక్ ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసింది. ఈ గ్యాస్ లీక్ కారణంగా 12 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. వందల మంది అనారోగ్యానికి గురై..ఆసుపత్రిలో చికిత్స పొందారు. చనిపోయిన కుటుంబసభ్యులకు..ఇతరులకు సీఎం జగన్ భారీ ఆర్థిక స�
విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గుండెపోటుతో చనిపోయిన గ్రామ వాలంటీర్ కుటుంబానికి జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. మృతురాలి కుటుంబానికి సీఎం జగన్ రూ.5లక్షలు పరిహారం ప్రకటించారు. పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో వాలంటీర్ గబ్బాడ అ
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది.
దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన హింసలో దాదాపు 35 మంది మృతి చెందారు. ఈ అల్లర్లు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. ఘటనలపై కేంద్ర ప్రభుత్వంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవ