EXAMINE

    EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక సూత్రానికి వ్యతిరేకమా?.. సుప్రీం కీలక నిర్ణయం

    September 8, 2022 / 06:19 PM IST

    మూడు అంశాలను పరిగణలోకి తీసుకుని పరిశీలించాలని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది. అంతే కాకుండా ఈ విషయమై దాఖలైన పిటిషన్లపై సెప్టెంబర్ 13 నుంచి విచారణ ప్రారంభమవుతుందని సుప్రీం ప్రకటించింది. ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో అగ్ర కులాల వారికి

    లవ్ జీహాద్ చట్టాలు..యూపీ,ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు

    January 6, 2021 / 03:34 PM IST

    Up Uttarakhand:ల‌వ్ జిహాద్‌ అడ్డుకునేందుకని ఇటీవల పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టులో ఆ చ‌ట్టాల‌ను ప్ర‌శ్నిస్తూ పిల్ దాఖ‌లైంది. సెక్యూల‌ర్ భావాల‌కు విరుద్ధంగా ల‌వ్ జిహాద్ చ‌ట్టాలు ఉన్న

    ఏపీలో ‘రాజ్యాంగ సంక్షోభం’పై సుప్రీం స్టే

    December 18, 2020 / 03:03 PM IST

    Supreme Court :రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ అంశంతో ముడిపడి ఉన్న అన్ని పిటిషన్లపై స్టే విధిస్తున్నట్లు 2020, డిసెంబర్ 18వ తేదీ శుక్రవారం వెలువరించింది. సెలవులు తర్వాత..తదుపరి విచారణ కొనసాగిస్తామని స్పష్ట�

    A Suitable Boy పై హోం మంత్రి సీరియస్

    November 23, 2020 / 12:15 AM IST

    Netflix ‘A Suitable Boy : నెట్ ఫ్లిక్స్ లోని ఏ సూటబుల్ బాయ్ చిక్కులను ఎదుర్కొంటోంది. విక్రమ్ సేతు నవల ఆధారంగా..ఈ సిరీస్ తెరకెక్కింది. ఆలయ పరిసరాల్లో ముద్దు సీన్లు ఉండడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సిరీస్ దర్శక నిర్మ

    10 శాతం కోటాపై స్టేకు నో చెప్పిన సుప్రీం

    January 25, 2019 / 09:53 AM IST

    విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణాల్లోని పేదలకు(ఈబీసీ) 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన పాలసీపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం(జనవరి 25,2019) సుప్రీంకోర్టు విచారణ జరిపింది. పిటిషన్లపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ రంజన్ &nb

    స్నూపింగ్ ఆర్డర్ : దర్యాప్తు సంస్థలకు అధికారాలను పరిశీలిస్తాం

    January 14, 2019 / 07:56 AM IST

    కంప్యూటర్లపై నిఘా పెట్టడానికి వీలుగా 10 దర్యాప్తు సంస్థలకు మరిన్ని అధికారాలను కల్పిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని పరిశీలిస్తామని సోమవారం(జనవరి 14,2019) సుప్రీంకోర్టు తెలిపింది. గతేడాది డిసెంబర్ 20న పది దర్యాప్తు సంస్థలకు కంప్యూటర్

10TV Telugu News