Home » Exams Results
ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. రేపు మధ్యాహ్నం 12గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ పలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ దేవానంద్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
MBBS, BDSలో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలీ కమ్ ఎంట్రన్స్ టెస్టు (నీట్) పరీక్ష మే 5న జరుగనుంది. మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో నిర్దేశించిన కేంద్రాల్లో ఎ