Home » Exciting
పట్టభద్రుల ఫలితాలు క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్నాయి. ఏడో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్ధి వాణిదేవికి 6 వేల 919 ఓట్లు పోలయ్యాయి.
దేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న లాక్డౌన్ 2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారంతో ముగియనుంది. అయితే ఈ లాక్డౌన్ను కొనసాగిస్తారా.. లేక ఎత్తివేస్తారా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. మంగళవారం ఉదయం పది గంటలకు �
కరోనా మహమ్మారీ కారణంగా భారతదేశంలో విధించిన లాక్ డౌన్ ఫోర్ డేస్ తో ముగియనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొనబోతోంది ? లాక్ డౌన్ కొనసాగిస్తారా ? లేక పాక్షికంగా సడలిస్తారా ? కొన్ని ఆంక్షల నడుమ లాక్ డౌన్ విధిస్తారా ? ఇలాంటి ఎన్నో ప�
లాక్ డౌన్ పొడిగిస్తారా ? లేక ఎత్తేస్తారా ? ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తారా ? ఇలాంటివి ఎన్నో సందేహాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే..సమయం దగ్గర పడుతోంది. 21 రోజుల పాటు కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసి
ఢిల్లీ ఎన్నికలు ముగిశాయి. ఓటర్లు తీర్పునిచ్చేశారు. ఓట్లు ఈవీఎంల్లో నిక్షిప్తమయ్యాయి. అయితే..ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారనే దానిపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. తమకు అనుకూలంగా వస్తుందని కొంతమంది, కాదు..కాదు..తమకే ఓటు వేశారంటున్నారు ఇతర పార్టీలు. 2019
దిశ కేసు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది సమత హత్య, అత్యాచారం కేసు. కోర్టు తన తీర్పును 2020, జనవరి 27వ తేదీ సోమవారం నాడు వెలువరించనుంది. ఇప్పటికే ఈ కేసులో ఆదిలాబాద్ ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారణ పూర్తి అయ్యింది. రికార్డు సమయంలో క�