-
Home » executive capital to Visakhapatnam
executive capital to Visakhapatnam
MP Vijayasai Reddy : త్వరలోనే విశాఖకు పరిపాలన రాజధాని, ముహూర్తం నిర్ణయించలేదు
June 17, 2021 / 05:54 PM IST
ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖకు రాబోతోందని, ముహూర్తం ఇంకా ఖరారు కాలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.