Home » executive meeting
స్టే విధించాలని సన్నీరు సెల్వం వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టులో పళనీస్వామి వర్గం విజయం సాధించింది. అన్నాడీఎంకేలో మరోసారి రచ్చ రచ్చ చెలరేగింది. పళని, పన్నీర్ వర్గాల మధ్య జరిగింది. రెండు వర్గాల బల ప్రదర్శనకు కేరాఫ్ గా
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ వంటకాల రుచి చూపిస్తూ నోవాటెల్ లో విందు అతిథుల కోసం ఎదురుచూస్తుంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.