-
Home » ExGratia
ExGratia
CM Jagan : కుటుంబానికి రూ.25 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం… సీఎం జగన్ కీలక నిర్ణయం
వర్ష బీభత్సంతో చెల్లాచెదురైన కుటుంబాలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వరద ప్రభావిత జిల్లాల్లో ఏరియల్ సర్వే అనంతరం బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా నష్టపరిహారం..
ఉత్తరప్రదేశ్లో దారుణం : కానిస్టేబుల్ను కొట్టిచంపిన లిక్కర్ మాఫియా
Liquor mafia kills police constable : ఉత్తరప్రదేశ్లో లిక్కర్ మాఫియా రెచ్చిపోయింది. కస్గంజ్ జిల్లాలో పోలీసులపై దాడికి తెగబడింది. గ్యాంగ్స్టర్స్ చేసిన దాడిలో పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఎస్సైకు తీవ్ర గాయాలయ్యాయి. కస్గంజ్ జిల్లాలోని కల్తీసారాపై ప�
విజయవాడ కరోనా సెంటర్లో అగ్నిప్రమాద ఘటనపై సీఎం జగన్కు ప్రధాని ఫోన్
విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి కొవిడ్ కేర్ సెంటర్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ.. ఏపీ సీఎం జగన్కు ఫోన్ చేశారు. అగ్నిప్రమాద వివరాలను సీఎంను అడిగి తెలుసుకున్నారు. రమేష్ అనే ప్రైవేటు హాస్పిటల్ హోటల్ను లీజుకు
ఒక్కో కుటుంబానికి రూ.50లక్షలు ప్రకటించిన సీఎం జగన్, కరోనా సెంటర్లో అగ్నిప్రమాదంపై దిగ్భ్రాంతి
విజయవాడలో హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాద ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాద కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై విచారణ జరపాలని సీఎం జగన్ ఆదేశించారు. అగ్నిప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు స
గచ్చిబౌలి ఫ్లైవోవర్ ప్రమాదం : మృతురాలి కుటుంబానికి రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా
హైదరాబాద్ గచ్చిబౌలి ఫ్లైవోవర్ పై నుంచి కారు బోల్తా పడిన ఘటనలో మహిళ మృతి చెందారు. మృతురాలి కుటుంబానికి జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన ముగ్గురికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశ�
బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా విడుదల
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదంలో చనిపోయిన.. తెలంగాణకు చెందిన వారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించింది.