Home » exiled BJP leader
తన ప్రాణాలకు భయం ఉందని, వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను ఢిల్లీకి బదిలీ చేయాలని నుపుర్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది.