Home » EXPEL
రాయబార కార్యాలయానికి నిప్పు పెట్టడంతో లోపల ఉన్న పలు వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. దీని తరువాత, ఇరాక్ ప్రధాని స్వీడిష్ రాయబారిని దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆదేశించారు
శరద్ పవార్ నిర్వహించిన ప్రదర్శనలో ఢిల్లీలోని ఆయన నివాసంలో జరిగింది. అయితే ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అజిత్ పవార్ సమావేశాన్ని చట్టవిరుద్ధమని విమర్శించారు
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ పై వేటు పడింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక నిబంధనలు మార్పు చేస్తూ.. 2020, ఏప్రిల్ 10వ తేదీ శుక్రవారం ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడం చకచకా జరిగిపోయాయి. �
దేశవ్యాప్తంగా NRCని అమలుచేసి తీరుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సృష్టం చేశారు. ఎన్ఆర్సి అమలుకు డెడ్ లైన్ ఫిక్స్ చేశారు షా. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్ లోని వెస్ట్ సింగ్ భూమ్ లో జరిగిన పబ్లిక్ ర్యాలీలో ఇవాళ(నవంబర్-2,2019)అమిత్ షా పాల్�