Home » export ban
బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించడంతో ప్రపంచవ్యాప్తంతోపాటు మన దేశంలోనూ బియ్యం ధరలు అనూహ్యంగా పెరిగాయి. బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో పేద ప్రజలు బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో కొనలేక సతమతమవుతున్నార�
కోవిడ్ వ్యాక్సిన్ల ఎగుమతులపై నిషేధం విధించడంపై డబ్ల్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ భారత్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రభావం 91 దేశాలపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు సౌమ్య స్వామినాథన్. వ్యాక్సిన్ల కొరతతో ప్రజల కరోనాతో బా�