Home » extension of lockdown
లాక్ డౌన్ తర్వాత..ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతున్న రైళ్లు...9 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. ఈ సమయంలో కూడా మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల కల నెరవేరనుంది. ఫిట్మెంట్ ఫైల్ పై సీఎం కేసీఆర్ సంతకం చేసినట్లు తెలుస్తోంది. పీఆర్సీ ఫిట్మెంట్కు తెలంగాణ కేబినెట్ సమావేశంలో మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. 2021, జూన్ 08వ తేదీ మంగళవారం తెలంగాణ కేబినెట్ �