Home » extortion.
శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని వరుస వివాదాలు చట్టుముడుతున్నాయి. ఆలయ నిర్వహణ, అభివృద్ధి కోసం నియమించిన ధర్మకర్తల మండలి సభ్యులు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కంచె చేను మేసినట్లుగా మండలి సభ్యులే ఆలయ ఆదాయానికి గండి �
ముంబైలో దారుణం జరిగింది. ఓ భోజ్ పురి యువ నటి (28) ఆత్మహత్య చేసుకుంది. డ్రగ్స్ కేసు భయంతో ఆమె ఈ పని చేసింది.
పాతికేళ్లు దాటాయో లేదో కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకున్నాడో ప్రబుధ్దుడు. ఇందుకోసం ఏకంగా నకిలీ విలేకరి, ఎస్.ఐ. అవతారాలెత్తాడు. ఒక బంగారం కొట్టు యజమాని నుంచి కోటి రూపాయలు కాజేసే ప్రయత్నంలో..తనముఠాతో సహా అడ్డంగా బుక్కయి పోలీసులకు దొరికి ప�