Face Recognization

    ఓటు వేయడానికి వస్తే బేడీలు

    January 18, 2020 / 04:15 PM IST

    ఎన్నికల్లో దొంగ ఓట్లకు చెక్‌ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సరికొత్త పద్ధతిని ఎంచుకుంది. ఇప్పటి వరకు పోలీసులకు, ఇతర శాఖకే పరిమితమైన ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌ను మున్సిపల్‌ ఎన్నికల్లో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

10TV Telugu News