Home » Face To Face
అమరావతిని రాజధానిగా పెట్టడం చంద్రబాబు చేసిన పెద్ద తప్పు..గుంటూరు, బెజవాడ మధ్య రాజధానిని కట్టుకోవాలి..బాబు చేసిన తప్పు మరలా చేయడం కరెక్టు కాదన్నారు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల మనోహర్. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, ఇతరత్రా అంశాలపై ఆయనతో
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లినట్లు, తన ఇంట్లో ఉన్నారన్న వార్తలను కొట్టిపారేశారు వైసీపీ ఎంపీ రఘు రామకృష్ణం రాజు. పవన్ను తాను కలవలేదు..మాట్లాడలేదు..పవన్ అంటే ఎంతో ఇష్టం. చిరంజీవి ఫ్యామిలీ అంటే ఇష్టం. పవన్..తాను ఒకరినొకరు గౌరవ�
హైదరాబాద్ : ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం రచ్చ రచ్చ చేస్తోంది. ట్యాంపరింగ్ చేయవచ్చని వివిధ పార్టీలు చెబుతున్నాయి. దీనిని మాత్రం ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఖండిస్తున్నారు. ట్యాంపరింగ్ జరిగే అవకాశం లేదని ఛీప్ ఎలక్టరరోల్ ఆఫీసర్ రజత్ కుమార్ తేల్చ
హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తాను విమర్శలు చేయనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. పవన్ కళ్యాణ్ తనకు అపారమైన గౌరవం ఇచ్చారని, ఆయనపై ఎలాంటి కామెంట్ చేయను అని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ పట్ల ఆదరణ చాలా
శ్రీకాకుళం : ప్రజా సంకల్ప యాత్రతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజలకు భరోసా కల్పించారంటున్నారు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. జగన్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురంలో వైసీపీ భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సుబ్బారెడ్డిత�