Home » faces
ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఉద్యమం చేస్తున్న మహిళల విషయంలో అక్కడి భద్రతాదళాలు దాష్టీకానికి పాల్పడ్డాయి. మహిళల్ని అతి దగ్గరి నుంచి పోలీసులు కాల్చి చంపారు.
దేశ వ్యాప్తంగా కరోనా డేంజర్ బెల్స్ మ్రోగుతున్నాయి. ఈ వైరస్ నుంచి బయటపడేందుకు మార్గాలు వెతుకుతున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. బయటకు వెళ్లే వారు ముఖానికి మాస్క్ లు ధరించి జాగ్రత్తలు తీసుకుంటున్నా
బీజేపీ లీడర్ కపిల్ మిశ్రాకు కేంద్ర ఎన్నికల సంఘం షాకింగ్ న్యూస్ వినిపించింది. కొన్ని గంటల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన నోటీసులను ఆయనకు పంపింది ఎన్నికల సంఘం. దీనికి కారణం కపిల్ మిశ్రా చేసిన �